గుంటూరు మార్చురీ వద్ద బాలిక కుటుంబ సభ్యులతో ధర్నా

78చూసినవారు
చేబ్రోలు మండలంలోని కొత్తరెడ్డిపాలెంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కొత్తరెడ్డిపాలెం గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ ముందు ధర్నా చేపట్టారు. బాలికకు న్యాయం జరిగే వరకూ నిరసన వ్యక్తం చేస్తామని ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామస్థులు తెలిపారు. పోలీసులు వారితో మాట్లాడి నిరసన విరమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :