మంగళగిరిలో జిమ్ నిర్వాహకులపై కేసు నమోదు

67చూసినవారు
మంగళగిరి పట్టణంలోని ఓ జిమ్ సెంటర్ నిర్వహకులపై మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి సీఐ వినోద్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఎర్రబాలెం గ్రామానికి చెందిన వాసల్య అనే మహిళ జిమ్ కు వస్తున్న నేపథ్యంలో తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు నిర్వహికులు, ట్రైనర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్