

మంగళగిరి భవన్ లో అగ్ని ప్రమాదం
మంగళగిరి నగర పరిధిలో గల ఆటోనగర్లోని నిధి భవన్ లో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారి మంటలు చల్లరేగటంతో. ఇంట్లో వాళ్ళు బయటికి వచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో స్థానికులు ఊపిరిపించుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆదుపులోకి తీసుకున్నరు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.!