రంగా జీవితం అందరికీ ఆదర్శం: యన్నం నాయుడు

54చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని తెలగపాలెం రామ మందిరం దగ్గర గురువారం వి యo రంగా 77వ జయంతి సందర్భంగా రాధా రంగా మిత్రమండలి అధ్యక్షుడు యన్నం నాయుడు ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం విద్య నగర్, కసుకర్రు రోడ్డు లోని వృద్ధాశ్రమాలలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాధా రంగా మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.