రాజధానిలో ముంపు లేదు: టీడీపీ

79చూసినవారు
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అమరావతి రాజధానిపై జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. వాటికి చెక్ పెడుతూ ఓ వీడియో విడుదల చేసింది. రాజధాని 29 గ్రామాల్లో తాజా పరిస్థితి అంటూ శుక్రవారం డ్రోన్ విజువల్స్ విడుదల చేసింది. 'రాజధానిలో ముంపు లేదు కానీ విషం వాళ్ళ ఆలోచనల్లో, కుట్ర రాజకీయాల్లో ఉంది' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమరావతిపై అసత్య ప్రచారం ఇప్పటికైనా మానాలని హితవు పలికింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్