కొరిశపాడు: దారి దోపిడీపై దర్యాప్తు వేగవంతం

68చూసినవారు
కొరిశపాడు జాతీయ రహదారి వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన దారి దోపిడీపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ రఫీ ఆదివారం తెలిపారు. గుంటూరుకు చెందిన బంగారం వ్యాపారి స్వరూప్ కుమార్ లారీలో చెన్నై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు జాతీయ రహదారి వద్ద కారును అడ్డంగా ఆపి అతన్ని కారులో ఎక్కించుకొని రూ.39.50 లక్షలు దోచుకు వెళ్లినట్లు బాధితుడు తెలిపాడని ఎస్సై పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you