భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అద్వర్యం లో మణిపూర్ ఘటన పై శాంతి ర్యాలీ

363చూసినవారు
భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అద్వర్యం లో మణిపూర్ ఘటన పై శాంతి ర్యాలీ
భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గుంటూరు జిల్లా అద్వర్యం లో జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంటూరు నగరం లో మంగళవారం మణిపూర్ ఘటన పై శాంతియుత ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భం గా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ సెక్రెటరీ జాన్ మాట్లాడుతూ నేషనల్ చైర్మన్ పిసి సాహు ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించామని,మణిపూర్ ఘటన యావత్ దేశాన్ని కలచి వేసిందని, అక్కడ మానవత్వం పూర్తిగా నశించింది అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్