గుంటూరు: పారిశుద్ధ్యం మెరుగు పరచడానికి స్పెషల్ డ్రైవ్: ఎమ్మెల్యే

68చూసినవారు
గుంటూరు: పారిశుద్ధ్యం మెరుగు పరచడానికి స్పెషల్ డ్రైవ్: ఎమ్మెల్యే
ప్రజలతో నేరుగా మమేకం అవ్వడమే మీ తోనే నేను మీ వెంటే నేను అనే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. గురువారం గుంటూరులోని రామిరెడ్డి నగర్, జూట్ మిల్ కాలని, భవానిపురంలో స్పెషల్ సానిటరీ డ్రైవ్ నిర్వహించారు. సుమారు 40 మంది పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు ఈ డ్రైవ్లో పాల్గొని డ్రైన్లను శుభ్రం చేశారు.

సంబంధిత పోస్ట్