మాచర్ల: విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత

76చూసినవారు
మాచర్ల: విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేత
మాచర్ల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో యూనివర్సల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2023-2024 ఏడాదికి సంబంధించి 10తరగతి , ఇంటర్ , ఎంసెట్లలో ప్రతిభ కనభరచిన విద్యార్థులకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్కాలర్ షిప్స్, బహుమతులు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్సల్ పౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్న వీరాంజనేయులను అభినందించారు.

సంబంధిత పోస్ట్