మొక్కలు నాటి సంరక్షించాలి: చప్పిడిరాము

55చూసినవారు
మొక్కలు నాటి సంరక్షించాలి: చప్పిడిరాము
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని టీడీపీ నేత చప్పిడి రాము అన్నారు. కారంపూడి మండలం పేటసన్నిగండ్ల గ్రామం శివారులో 2 కిలోమీటర్ల మేరకు ఎమినేషన్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 600 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణం పూర్తిగా కలుషితంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావారణాన్ని కాపాడాలని అయన అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్