ఆధార్ క్యాంప్ ను సందర్శించిన సర్పంచ్

67చూసినవారు
ఆధార్ క్యాంప్ ను సందర్శించిన సర్పంచ్
మాచర్ల టౌన్ మాచర్ల మండల పరిధిలోని తాళ్లపల్లి ఏడోమైలు గ్రామాలలో జరిగే ఆధార్ అప్డేట్ క్యాంపు సెంటర్ను మాచర్ల ఎంపీడీవో సరోజినీ దేవి, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పసుపులేటి బ్రహ్మ నాయుడు శుక్రవారం సందర్శించారు. అనంతరం ఏడో మైలు ఆశ్రమ పాఠశాలలో తనిఖీ నిర్వహించారు. తాళ్లపల్లి గ్రామంలో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్