పెన్షన్ల పంపిణీలో చేతివాటం అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

3684చూసినవారు
సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాచర్ల పట్టణంలోని తొమ్మిదో వార్డ్ ఎరుకల కాలనీలో పెన్షన్ లబ్ధిదారుల వద్ద 500 రూపాయలు తగ్గించి 6500 ఇస్తున్నారని తన దృష్టికి రాంగానే వెంటనే స్పందించారు. ఆ అధికారుల మీద తగు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని మాచర్ల కమిషనర్ ను ఆదేశించిన ఎమ్మెల్యే జూలకంటి ఏదైతే అధికారి తీసుకున్న 500 రూపాయలు తిరిగి లబ్ధిదారులకు అందించాలని సోమవారం మాచర్ల ఎమ్మెల్యే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్