బుడమేరు గండి పూడ్చే పనులను పరిశీలించిన లోకేశ్

53చూసినవారు
బుడమేరు గండి పూడ్చే పనులను పరిశీలించిన లోకేశ్
బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రి నారా లోకేశ్ శనివారం పరిశీలించారు. మూడో గండి వద్ద పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయం ఫలించడంతో అనుకున్న దానికంటే తక్కువ సమయంలో మూడో గండి పూడ్చే పనులు పూర్తికానున్నట్లు తెలిపారు. మూడో గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్