ప్రకాశం బ్యారేజీ నుండి దిగువ నీరు విడుదల చేసిన అధికారులు

77చూసినవారు
తాడేపల్లి పరిధి ప్రకాశం బ్యారేజీ కి సమీప ప్రాంతాల నుండి వరద నీరు చేరుకోవడంతో బ్యారేజీ గరిష్టమట్టానికి చేరింది. దీనితో శనివారం అధికారులు 8గేట్లను అడుగు మేర పైకి ఎత్తి 5, 800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇంకా ప్రవాహం పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అలానే క్నష్ణానది దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్