జనవాణి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వినతుల వెల్లువ

84చూసినవారు
జనవాణి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వినతుల వెల్లువ
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల తెలిపిన సమస్యలు నమోదు చేసుకొని, తక్షణ పరిష్కారం అవసరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్