కొనసాగుతున్న కల్యాణ మిత్ర నిరసన

371చూసినవారు
కొనసాగుతున్న కల్యాణ మిత్ర నిరసన
తాడేపల్లి గూడెంలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట కల్యాణ మిత్ర సభ్యులు ప్రతిరోజూ నిరసన వ్యక్తం చేస్తున్నారు .ప్రభుత్వం తమని విధుల్లో కొనసాగించి తమ కుటుంబాలకు బాసటగా నిలవాలని కోరుతున్నారు .లేకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని నిరసన చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్