ప్రవీణ్ గెలుపు కు కృషి చేయాలి

75చూసినవారు
పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గెలుపుకు కృషి చేయాలని ఎన్నారై మాగులూరి భాను ప్రకాష్ కోరారు. ఆదివారం నియోజకవర్గంలోని బయ్యవరం, మునుగోడు, తురక వారి పాలెం గ్రామాలలో ప్రవీణ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అమరావతి రాజధానిగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటేయాలి అన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్