పొన్నూరు పట్టణంలో విద్యాసంస్థల బంద్

78చూసినవారు
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాల పిలుపుమేరకు గురువారం పొన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు జాఫర్ నేతృత్వంలో వివిధ విద్యాసంస్థలను మూయించి వేశారు. ప్రభుత్వం పారదర్శకంగా నీట్ పరీక్ష మళ్లీ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వారు ఖండించారు.

సంబంధిత పోస్ట్