కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ

78చూసినవారు
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ
సత్తెనపల్లి మండలం నందిగామలో పంట సాగుదారుల హక్కు పత్రాలపై మంగళవారం రైతులకు కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, వ్యవసాయ అధికారి మురళీ పాల్గొన్నారు. కౌలు రైతులకు భూ యజమానులు అండగా వుండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్