నెమలిపూరి గ్రామంలో లారీ బోల్తా

5986చూసినవారు
కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ వెళుతున్న పామాయిల్ ట్యాంకర్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నెమలిపురి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున అదుపుతప్పి లారీ బోల్తా పడింది. ట్యాంకర్ లో ఉన్న పామాయిల్ మొత్తం జనాలు బకెట్లతో, బిందెలతో ఇళ్ళకు తరలించుకుంటున్నారు. ఈ సంఘటన ఎలా జరిగిందో పూర్తి సమాచారం తెలియాల్సింది.

సంబంధిత పోస్ట్