చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం

85చూసినవారు
సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ సంతకం చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి చౌట శ్రీనివాసరావు అన్నారు. శనివారం సత్తెనపల్లిలోని గాంధీ చౌక్లో సత్తెనపల్లి వాణిజ్య విభాగం సభ్యులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్