నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

72చూసినవారు
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
సత్తెనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం) కార్యక్రమం జరుగుతుందని రూరల్ సీఐ ఎం. రాంబాబు ఆదివారం తెలిపారు. రూరల్ పోలీస్టేషన్లో నేడు ఉదయం 10గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, ప్రజలు వారి సమస్యలను తెలియజేయ వచ్చాన్నారు. ఈ కార్యక్రమము ప్రతి సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్