గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టిన దుండగులు

1078చూసినవారు
గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టిన దుండగులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహాలకు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి నిప్పుపెట్టారు. స్థంబాల గరువులోని ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. ఇది జనసేన నేతల పనేనని అంటున్న తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్