May 09, 2024, 15:05 IST/వేములవాడ
వేములవాడ
గడపగడపకు ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది
May 09, 2024, 15:05 IST
ఎంపీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా వేములవాడ పట్టణంలోని భగవంతరావునగర్ లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10 సంవత్సరాల నియంతృత్వ పోకడలతో పరిపాలన సాగించిన బీజేపీనీ ఓడించాలని అన్నారు. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.