బొల్లా కళ్యాణ మండపంపై దాడి.. పలువురిపై కేసులు

81చూసినవారు
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ అన్నారు. బుధవారం ఎస్పీ వినుకొండ పోలిస్ స్టేషనన్ను సందర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ. కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని అన్నారు. ఘర్షణలు జరిగితే 144 సెక్షన్ పొడిగింపు చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్