వినుకొండ: రూ. 150 కోట్ల విలువైన స్థలంను కాపాడండి
వినుకొండలో 150 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాపాడాలని ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చి నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. బాప్టిస్ట్ చర్చిలో జరిగిన విలేకరుల శుక్రవారం సమావేశంలో సంఘం సభ్యులు, వారి న్యాయవాది మాట్లాడుతూ. పట్టణంలో మిస్సమ్మ (జయప్రద) బంగ్లా స్ధలం సూమారు 150 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కొందరు భూకబ్జాదారులు అక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ స్థలంలో ఉన్న శిలువను కూడా తీసివేశారన్నారు.