ఓటర్ల జాబితా సవరణపై అవగాహన

67చూసినవారు
రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు 2025 ఓటర్ల జాబితా సవరణలో బాగంగా నూతన ఓట్లు చేర్చుకోవాలని ప్రజలకు రెవెన్యూ అధికారులు సూచించారు. శావల్యాపురం మండలలోని పలు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు బుధవారం ఇంటి ఇంటికి తిరిగి ఓట్లు సవరణపై విచారణ చేపట్టారు. మండల కేంద్రంలో తహశీల్దార్ నాగరాజు, వీఆర్టీలతో కలిసి ఇంటి ఇంటికి తిరిగి ఓట్లు చేర్పులు, తీసివేతలు, అడ్రస్ మార్పు, పేరులో తప్పులు లాంటివి ఏమైనా ఉంటే మార్చుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్