ఎమ్మెల్యే జీవీని కలిసిన బీసీ నాయకులు

50చూసినవారు
ఎమ్మెల్యే జీవీని కలిసిన బీసీ నాయకులు
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్