కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయిన బొల్లా

1865చూసినవారు
నరసరావుపేటలో జేఎన్టీయూ కాలేజీలో మంగళవారం ఎన్నికల కౌంటింగ్ వేళ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై జీవీ ఆంజనేయులుకు ఎక్కువ ఓట్లు మెజార్టీ రావడంతో అక్కడనుండి బొల్లా బ్రహ్మనాయుడు వెళ్లిపోయారు. ఓడిపోతామని ధీమాతోనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటమి తప్పదు అంటూ వినుకొండ ప్రజలు చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్