కొనసాగుతున్న వేసవి శిక్షణ తరగతులు

67చూసినవారు
బొల్లాపల్లి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు కొనసాగుతున్నట్లు గ్రంథాలయ అధికారి సేవా నాయక్ తెలిపారు. వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా బుధవారం విద్యార్థులకు పుస్తక పఠనం, మ్యాక్స్ బేసిక్స్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్