ప్రజలతో సమావేశమైన శావల్యాపురం ఎస్ఐ

80చూసినవారు
ప్రజలతో సమావేశమైన శావల్యాపురం ఎస్ఐ
వినాయక చవితి పండుగ పర్వదినం పురస్కరించుకొని మండలంలోని ప్రజలతో శావల్యాపురం ఎస్ఐ లోకేశ్వరావు గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. శావల్యాపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారితో వినుకొండ రూరల్ సీఐ ప్రభాకర్ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ, ఎస్ఐలు మాట్లాడుతూ. పండగ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు అనుమతులు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్