నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

60చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం అల్లూరి, పార్వతీపురం మన్యం, తూ.గో., ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. అలాగే 19 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.