కేఏ పాల్ పిల్ పై హైకోర్టు విచారణ

57చూసినవారు
కేఏ పాల్ పిల్ పై హైకోర్టు విచారణ
మే నెలలో చివరి విడతలో ఎన్నికలు నిర్వహించి, ఈవీఎంల ట్యాంపరింగ్ కు అవకాశం లేకుండా చూడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిల్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. కేఏ పాల్ సమర్పించిన వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

ట్యాగ్స్ :