ఐరాస సమావేశాలకు ఎంపీ శబరికి ఆహ్వానం

59చూసినవారు
ఐరాస సమావేశాలకు ఎంపీ శబరికి ఆహ్వానం
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికాలో నవంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న 79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో దేశ ప్రతినిధిగా మాట్లాడే అవకాశం కల్పించిన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎంపీ బైరెడ్డి శబరి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్