దారుణం.. కడుపు నిండా భోజనం పెట్టి మరీ చంపేశారు

56చూసినవారు
దారుణం.. కడుపు నిండా భోజనం పెట్టి మరీ చంపేశారు
ఏపీలో సంచలనం రేపిన బాలిక అస్పియా మృతదేహం కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. కేసు వివ‌రాల‌ను ఎస్పీ వివ‌రించారు. "అస్పియా తండ్రి ఓ మహిళకు రూ.3.60లక్షలు అప్పు ఇచ్చాడు. ఆమె తిరిగి ఇవ్వకపోవడంతో గొడ‌వ పెట్టుకున్నాడు. అంద‌రిముందు తిట్టాడ‌నే కోపంతో సదరు మహిళ అస్పియాను మంచిత‌నంలో తన తల్లి ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది. తర్వాత ఇద్దరూ కలిసి బాలికను గొంతునులిమి చంపారు. డెడ్ బాడీని వాటర్ ట్యాంక్‌లో ప‌డేశారు" అని ఎస్పీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్