అసెంబ్లీకి రాకుండా జగన్ అబద్ధాలు చెబుతున్నారు: CBN

70చూసినవారు
వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రాకుండా అబద్ధాలు చెబుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హత్య చేయబడ్డారని జగన్ ఆరోపిస్తున్న 36 మంది పేర్లను ఇంకా ఇవ్వలేదన్నారు. వైసీపీకి విశ్వసనీయత ఉంటే వారి పేర్లు పంపాలన్నారు. తప్పులు చేసిన వారిని తమ ప్రభుత్వం శిక్షిస్తుందని చెప్పారు. వైసీపీ పాలనలో మహిళలపై దాడులు జరిగితే శిక్షించలేదని అన్నారు.
Job Suitcase

Jobs near you