పెన్షన్ మరణాలకు జగనే కారణం: ఉమ
By dwarak 73చూసినవారువైసీపీ, సీఎం జగన్పై టీడీపీ నేత దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పెన్షన్ మరణాలకు ముమ్మాటికీ సీఎం జగనే కారణమని విమర్శించారు. పెన్షన్ డబ్బుల పంపిణీని అస్మదీయులైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని అన్నారు. వైసీపీ శవ రాజకీయాలకు సీఎస్, అధికారులు సహకరించారని ఆరోపించారు. శవ రాజకీయాల్ని వైసీపీ పేటేంట్ హక్కుగా పొందిందని దుయ్యబట్టారు.