ముద్దనూరు మండలం లో సచివాలయ కన్వీనర్లకు మండల ఇంఛార్జ్ గా చింతాటి సుమంత్ యాదవ్ అలియాస్ సన్నీ నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ తనపై సీఎం
జగన్ మోహన్ రెడ్డి పెట్టిన బాధ్యతలను తప్పక నెరవేరుస్తానని ఆయన అన్నారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే డా! సుధీర్ రెడ్డి కి మాజీ ఎంపీపీ ముని రాజారెడ్డి కి వైకాపా నాయకులకు, కార్యకర్తలకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.