అధికార లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు

74చూసినవారు
ముంబైలోని వర్లి శ్మశానవాటికలో రతన్ టాటా అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తి చేసింది. అంత్యక్రియలకు కేంద్రం తరుపున హోంమంత్రి అమిత్ హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అలాగే దిగ్గజ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్