చెట్లు నాటిన బిజెపి నాయకులు

71చూసినవారు
మైదుకూరు మండలం లింగాల దీన్నే గ్రామం వద్ద ఉన్న బెంగళూరు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర మంగళవారం మైదుకూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ మాచునూరు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో 100 చెట్లు నాటారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు తల్లికి వందనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాయలసీమ జోనల్ ఇంఛార్జి కర్నాటి ఎల్లారెడ్డి మైదుకూరు మండల అధ్యక్షుడు రామకృష్ణ, కాజీపేట మండల అధ్యక్షుడు అజయ్, కిషోర్, ఉదయ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్