జ్యోతుల్లో పాల్గొన్న ఎంపీ

573చూసినవారు
జ్యోతుల్లో పాల్గొన్న ఎంపీ
సింహాద్రిపురం మండలంలోని చవ్వారిపల్లె గ్రామం లో బుధవారం జ్యోతుల కార్యక్రమం నిర్వహిం చారు. ఈ వేడుకల్లో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పాల్గొని చౌడేశ్వరి అమ్మవారికి పూజలు నిర్వహిం చారు. ఆలయం నిర్మించి 41రోజులు పూర్తయినం దున ఈ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకులు గండ్లూరి వీరశివారెడ్డి, మండ ల అధ్యక్షులు శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :