జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని కోరుకుంటూ గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. గల్లా రాము, పిల్ల అర్జున్, గళ్ళ రామకృష్ణ మొదలైన వారు పాల్గొన్నారు.