పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి

76చూసినవారు
పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ దృష్టిసారించాలని కాకినాడ నగరాన్ని స్వచ్ఛంగా. సుందరంగా తీర్చిదిద్దుకునే బాధ్యత అందరిపైనా ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ భావన అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పరేషన్, కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ నగరంలోని బుధవారం 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్ర మాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఐఏఎస్ జెండా ఊపి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్