శాస్త్రోక్తంగా గోపూజలు చేసిన ఎమ్మెల్యే చిన రాజప్ప

50చూసినవారు
పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయంలో శివలింగం జీర్నోద్దారణ సంప్రోక్షణ పూజలలో భాగంగా ఆదివారం నిర్వహించిన గోపూజలు, హోమపూజలలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప పాల్గొన్నారు. ఆలయ నిర్వహణధికారి బళ్ళ నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ పండితులు సోమేశ్వర శర్మ, శ్రీనివాసరావు, వినయ్ లు వేదమాంత్రోచ్చారణ నిర్వహించారు. ఈ పూజలలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్