టీడీపీ శ్రేణులు కీసరపల్లి పయనం

61చూసినవారు
విజయవాడ సమీపాన కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో బుధవారం ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి సుమారు 5వేల మంది ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లనున్నట్లు పెద్దాపురం పట్టణ కార్య నిర్వహక దర్శి రాజా సూరిబాబు రాజు మంగళవారం జరిగిన మీడియా సమావేశం లో తెలిపారు.

సంబంధిత పోస్ట్