వరద ఉధృతికి కొట్టుకుపోయిన కాజ్ వే

57చూసినవారు
వరద ఉధృతికి కొట్టుకుపోయిన కాజ్ వే
ఏలేరు వరద మిగులు జలాలు దిగువకు వదలడంతో పెద్దాపురం మండలం కాండ్రకోట దబ్బ కాలువ పై వేసిన తాత్కాలిక బ్రిడ్జి కాజ్ వే సోమవారం కిందికి కొట్టుకుపోయింది. 16 గంటలకు ముందుగానే రైతులు కాజ్ వే దుస్థితి పై అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తం అయ్యారు. కాండ్ర కోట తో అన్ని గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అవతల ఉన్న తమ పొలాలకు వెళ్లేందుకు ఐదు కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్తున్న రైతులు.

సంబంధిత పోస్ట్