రాష్ట్ర టిడిపి అధ్యక్షునికి అభినందన

64చూసినవారు
రాష్ట్ర టిడిపి అధ్యక్షునికి అభినందన
ఉప్పలగుప్తం. రాష్ట్ర టిడిపి అధ్యక్షులు గాజువాక ఎంఎల్ఎ పళ్ళ శ్రీనివాసరావును మాజీ జెడ్పిటిసి, టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాసరావుకు దుశ్శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి అభినందించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై వారిరువురూ చర్చించారు.

సంబంధిత పోస్ట్