కలెక్టర్ ఎస్పీలను కలిసిన జనసైనికులు

80చూసినవారు
కలెక్టర్ ఎస్పీలను కలిసిన జనసైనికులు
ఉప్పలగుప్తం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఎస్పీ లుగా నూతనంగా నియమితులైన ఆర్. మహేష్ కుమార్, సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి లను బుధవారం జనసేన 7 yuపార్టీ ఎంపీటీసీలు జన సైనికులు మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ నాయకుడు ఆకుల బుజ్జి ఆధ్వర్యంలో కలెక్టర్ ఎస్పీలకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. గ్రామాల్లో ఉన్న పలు సమస్యలను కలెక్టర్ ఎస్పీలకు వారు వివరించగా కలెక్టర్ ఎస్పీలు సానుకూలంగా స్పందించారని జన సైనికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్