దుకాణాదారులకు అధికారులు నోటీసులు

58చూసినవారు
దుకాణాదారులకు అధికారులు నోటీసులు
అమలాపురం పట్టణంలోని శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారి 3. 62 ఎకరాల భూమిలో అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న 11 దుకాణాదారులకు ఖాళీ చేయాలంటూ దేవాదాయశాఖ అధికారులు బుధవారం నోటీసులు జరీ చేశారు. గతంలో చెల్లించవలసిన పాత బాకీ రూ. 21 లక్షలు వెంటనే చెల్లించాలన్నారు. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వారిని హెచ్చరించారు. 2023 ఇచ్చిన చట్టం ప్రకారం ఏవిధంగా కోర్టుకు వెళ్లే అవసరం లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్