వనము రాంబాబు మృతి పార్టీకి తీరని లోటు

573చూసినవారు
వనము రాంబాబు మృతి పార్టీకి తీరని లోటు
వైయస్సార్సీపి నాయకుడు వనుము రాంబాబు మృతి పార్టీకి తీరని లోటు అని కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి సంఘంపాలెం గ్రామంలోని రాంబాబు కుటుంబ సభ్యులను శనివారం జగ్గిరెడ్డి పరామర్శించి ఓదార్చారు. రాంబాబు పార్టీకి ఎనలేని సేవలు అందించారని, కుటుంబసభ్యుని లాంటి కార్యకర్తను కోల్పోవడం బాధించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్